ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్​ఆర్​సీపై ప్రభుత్వ వైఖరిని స్వాగతిస్తూ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు స్వాగతించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.

By

Published : Jun 18, 2020, 12:09 PM IST

Published : Jun 18, 2020, 12:09 PM IST

patnayaks palabhishekam to jagan
సీఎం చిత్రపటానికి మైనార్టీలు పాలాభిషేకం

ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చిత్ర పటాలకు వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు.

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో పార్టీ ఆఫీస్ వద్ద కార్యక్రమాన్ని జరిపారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రుహుల్లా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ముస్లిం సమాజంలో ధైర్యం నింపిందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details