ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా మళ్లీ వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది'

జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ప్రచారం చేశారు. పార్టీలోకి చేరిన స్థానిక నాయకులను కండువా కప్పి ఆహ్వానించారు.

By

Published : Mar 27, 2019, 1:14 PM IST

జగ్గయ్యపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీరామ్ తాతయ్య

జగ్గయ్యపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీరామ్ తాతయ్య
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. గుండ్రాయి గ్రామంలో పర్యటించారు.స్థానిక కార్యకర్తలనుకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details