ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2019, 10:12 AM IST

Updated : Feb 1, 2019, 10:18 AM IST

ETV Bharat / state

పారిశ్రామిక వేత్త అనుమానాస్పద మృతి

కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త మృతి కలకలం సృష్టిస్తోంది.

murder

కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త మృతి కలకలం సృష్టిస్తోంది.

కృష్ణాజిల్లా కీసరలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మృతుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్​కు చెందిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్​గా పోలీసులు గుర్తించారు. జయరామ్‌ తల వెనుక భాగంలో బలమైన గాయమవ్వడం, కారు వెనుకభాగంలో మృతదేహం ఉన్నందువల్ల... హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.

jayarm

jayaram

Last Updated : Feb 1, 2019, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details