ఇబ్రహీంపట్నం పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురి నుంచి.. 1209 మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనం, ఆటోను సీజ్ చేశారు. నగర శివార్లలో అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నారు.
అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
illegal liquor caught by krisha district police