ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ఎక్స్​పో-2019 ప్రదర్శన

నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో భారీ పుస్తక ప్రదర్శన నిర్వహించారు.

By

Published : Dec 7, 2019, 9:14 PM IST

త్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ ఎక్స్​పో-2019  ప్రదర్శన
త్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ ఎక్స్​పో-2019  ప్రదర్శన

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో భారీ పుస్తక ప్రదర్శన, అమ్మకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షలు, ఇంజినీరింగ్​, ఇతర విభాగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శిస్తూ... విక్రయించారు. రెండు రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని క్యాంపస్​ అధ్యాపకులు తెలియజేశారు. ఈ ప్రదర్శన కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన స్టూడెంట్స్​ విభాగం... ఈవెంట్​ కోఆర్డినేటర్​ రవిని అభినందించారు.

ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ ఎక్స్​పో-2019 ప్రదర్శన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details