ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇకనుంచి ప్రైవేట్ ల్యాబ్​ల్లోనూ కొవిడ్ టెస్టులు

By

Published : Jun 13, 2020, 8:32 AM IST

కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎన్‌ఏబీఎల్‌, ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్‌లలో కొవిడ్ టెస్టులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Government issued orders on Covid tests in private lab
ప్రైవేట్ ల్యాబ్​ల్లోనూ కోవిడ్ టెస్టులు

కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎన్‌ఏబీఎల్‌, ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్‌లలో కొవిడ్ టెస్టులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెస్టుల ధరను నిర్ణయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు వెలువరించింది. ప్రైవేటు ల్యాబ్​లు.. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ప్రతిపాదనలు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు కరోనా టెస్టుల ధరల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details