కృష్ణా జిల్లాలో గణనాథుడి తొలిపూజ
గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం - ap news time
కృష్ణాజిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. విజయవాడ దుర్గ గుడి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
![గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4317018-807-4317018-1567433216823.jpg)
గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం
ఇవీ చదవండి...గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు