కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం
కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం - దసరా
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున అమ్మవారు దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైభవంగా జరిగిన నగరోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని పూజించారు. ఇంద్రకీలాద్రిపై వేద సభ నిర్వహించగా పండితులంతా వేద పారాయణం చేశారు.
![కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4673631-275-4673631-1570382482707.jpg)
కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం
ఇదీ చూడండి:
కుక్క కాటుకు 'శునకాలయం'లో పూజలతో చికిత్స!