ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా కొలువుదీరిన దత్త పీఠ రాజరాజేశ్వరి దేవి..

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దత్త పీఠంలోని అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తలకు దర్శనమిచ్చారు.

By

Published : Oct 3, 2019, 7:33 PM IST

Published : Oct 3, 2019, 7:33 PM IST

datthapeetam sri makaratha rajarajeswara devi seen as dri lalitha sundaridevi at vijayawada

కృష్ణా జిల్లా విజయవాడ దత్త పీఠంలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభిం... చిత్రాన్నంతో అన్నర్చన, లడ్డూలతో విశేష అర్చన చేశారు. అనంతరం దత్తాత్రేయ యంత్ర స్థాపన చేసి శ్రీ దత్త హోమము తైలాభిషేకం నిర్వహించారు.

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా కొలువుదీరిన దత్త పీఠ రాజరాజేశ్వరి దేవి..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details