ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆషాఢ సారెతో.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని కనకదుర్గమ్మకు సారె సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు.

By

Published : Jul 28, 2019, 6:39 PM IST

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన ఆషాఢ సారె

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన ఆషాఢ సారె

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా... అమ్మవారికి సారె సమర్పించేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచి బృందాలుగా ఆలయానికి చేరుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఒక్క రోజులోనే 11 వందల మంది భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించినట్టు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

vijayawada

ABOUT THE AUTHOR

...view details