కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాల క్యాంటీన్ యజమాని కుమారుడు కాలేజ్ గ్రౌండ్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి