ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిలో యాగం.. హాజరైన సీఎం

తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు.

By

Published : Jul 1, 2019, 9:49 AM IST

Updated : Jul 1, 2019, 10:38 AM IST

యాగానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్

రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నేడు శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు.. నిర్వాహకులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

Last Updated : Jul 1, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details