గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో కాళీ, భద్రకాళీ సమేత ఉద్దండ వీరభద్రస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా.. స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పసుపు, కుంకుమ, విభూదిలతో అభిషేకం నిర్వహించి ఆనకట్టు కట్టారు. వినాయకుడు, శివుడు, సాయిబాబా, కాళీ వేషధారణలతో రాత్రికి కళాకారులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
కొమ్మూరులో ఘనంగా వీరభద్రస్వామి కల్యాణం
పసుపు, కుంకుమ, విభూదిలతో కొమ్మూరు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో జరిగిన స్వామివారి కల్యాణంలో.. పలువురు దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కొమ్మూరులో ఘనంగా వీరభద్రస్వామి కల్యాణం