ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గుంటూరు జిల్లా తాడేపల్లి కె.ఎల్​ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న సాయిరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

By

Published : Feb 25, 2020, 11:42 PM IST

Published : Feb 25, 2020, 11:42 PM IST

thadepalli police arrest Cannabis Smuggler
thadepalli police arrest Cannabis Smuggler

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details