ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళలు కన్నీళ్లు పెడితే... ప్రమాదం పొంచి ఉన్నట్లే'

గుంటూరు జిల్లా వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి వచ్చిన ఓ యువకుడు మాట్లాడిన తీరు గ్రామస్తులను ఆలోచింపజేసింది. విశాఖపట్నంలో పలుమార్లు తుపాన్లు వచ్చాయని... అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టిన ప్రాంతాల్లోనే అలాంటి పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

By

Published : Jan 21, 2020, 9:35 PM IST

వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళన
వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళన

.

వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళన

ABOUT THE AUTHOR

...view details