ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు

రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడి తీవ్రగాయాలైన ఘటన గుంటూరు జిల్లా అప్పికట్ల సమీపంలో జరిగింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By

Published : Jul 18, 2019, 12:54 PM IST

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది తీవ్ర గాయాలైన అతడిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details