ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు బాపట్ల, పర్చూరులో నారా లోకేశ్ పర్యటన

నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నారా లోకేశ్ పర్యటించనున్నారు. బాపట్ల, పర్చూరులో వరదలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.

By

Published : Dec 4, 2020, 7:10 PM IST

Updated : Dec 5, 2020, 7:27 AM IST

nara lokesh
నారా లోకేశ్

శనివారం గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి పంట నష్టం వివరాల గురించి తెలుసుకోనున్నారు.

Last Updated : Dec 5, 2020, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details