ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందించిన తెదేపా నేత

రాష్ట్రంలో కరోనా వైరస్ ను అరికట్టడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు... గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర... మాస్కులు అందించారు.

By

Published : Apr 29, 2020, 5:37 PM IST

maks provid to sanitation workes in guntur dst by tdp
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందించిన తెదేపా ఇంచార్జీ

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధకి తెదేపా ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర... మాస్కులను అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యసిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న సేవలు వెలకట్టలేనివని రవీంద్ర కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details