ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పక్షవాతంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా..

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాదిగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. గత కొద్ది రోజుల క్రితం అతను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తి మరణించాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటవ్​గా నిర్ధరణ అయ్యింది.

By

Published : Jul 13, 2020, 12:45 PM IST

Updated : Jul 13, 2020, 4:59 PM IST

leprosy affected person died with corona virus on sunday in guntur district
లాం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా సోకి మృతి

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాది క్రితం నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఆదివారం మరణించాడు. ఆ వ్యక్తికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ మరణంతో తాడికొండ మండలంలో తొలి కరోనా మరణం కేసు నమోదయ్యింది. నియోజకవర్గంలో ఇది రెండో మరణం..

Last Updated : Jul 13, 2020, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details