గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో అరగంట సేపు భారీ వర్షం కురిసింది. మద్దిరాల, పోతవరం, యడవల్లి, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానపడింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. చాలా చోట్ల చెట్లు రహదారులపై అడ్డంగా కూలిపోయాయి. మునగ తోటలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి.
గాలివాన బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో భారీ వర్షం కురిసింది. అరగంట సేపు వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లమీద భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మునగ, అరటి తోటలు దెబ్బతిన్నాయి.
రోడ్డుమీద విరిగిపడిన చెట్టు