ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంక గ్రామాల్లో వరద.. అధికారుల అప్రమత్తం

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు గుంటూరు జిల్లా లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

By

Published : Aug 14, 2019, 3:20 PM IST

గుంటూరు లంక గ్రామాల్లో అధికారుల అప్రమత్తం

గుంటూరు లంక గ్రామాల్లో అధికారుల అప్రమత్తం

అంతకంతకూ పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముంపు గ్రామాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి పరిధిలోని లంక గ్రామాల పరిస్థితిని అంచనా వేసిన అధికారులు... ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details