ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానుల విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు'

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎందుకు పెట్టలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాజధాని ఆందోళనల్లో భాగంగా అరెస్టైన రైతులను ఆయన మంగళగిరిలో పరామర్శించారు. గ్రామాల మధ్యన ఎల్వోసీ లాగా ముళ్ళ కంచె వేయడం తగదని అన్నారు.

By

Published : Dec 28, 2019, 9:24 AM IST

cpi-narayan-in-mangalagiri
cpi-narayan-in-mangalagiri

'రాజధానులు విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు'

ABOUT THE AUTHOR

...view details