ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్..

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

By

Published : Jul 15, 2020, 11:18 AM IST

firangirpuram si
corona positive to firangirpuram si

కరోనా… అధికారులనూ వదలడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐ కరోనాా బారినపడ్డారు. స్టేషన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిరంగీపురం మండలంలో 10 మందికి వైరస్ సోకింది. రెండు రోజులుగా ఎస్​ఐకి ఆరోగ్యం నలతగా ఉండడంతో అనుమానం వచ్చి… ముందస్తు చర్యల్లో భాగంగా స్వయంగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ ఉందని తేలింది. అతన్ని కోవిడ్-19 వార్డుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details