కరోనా… అధికారులనూ వదలడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐ కరోనాా బారినపడ్డారు. స్టేషన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిరంగీపురం మండలంలో 10 మందికి వైరస్ సోకింది. రెండు రోజులుగా ఎస్ఐకి ఆరోగ్యం నలతగా ఉండడంతో అనుమానం వచ్చి… ముందస్తు చర్యల్లో భాగంగా స్వయంగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ ఉందని తేలింది. అతన్ని కోవిడ్-19 వార్డుకు తరలించారు.
ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్..
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
corona positive to firangirpuram si