ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నరసరావుపేట ఎంపీకు అభినందన సభ

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

By

Published : Oct 7, 2019, 11:23 PM IST

Published : Oct 7, 2019, 11:23 PM IST

నరసరావుపేట ఎంపీకు అభినందన సభ

నరసరావుపేట ఎంపీకు అభినందన సభ
కేంద్ర మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక కావడంపై గుంటూరు జిల్లాలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన ఆత్మీయ సభకు పలువురు విద్యా సంస్థల అధినేతలు, ప్రధాన అధ్యాపకులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయలకు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details