ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరేశ్వర ఆలయంలో రాజధాని రైతుల పూజలు

గుంటూరులో ఉన్న అమరేశ్వర ఆలయంలో... రాజధాని అన్నదాతలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

By

Published : Jan 18, 2021, 4:36 PM IST

Farmers
రాజధాని రైతులు

అమరావతిలో ఉన్న బాల చాముండికా అమరేశ్వర దేవస్థానంలో రాజధాని రైతులు పూజలు చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండేలా... పాలకుల మనసు మార్చాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details