గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరుకుంది.పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.
నరసరావుపేటలో 34కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకూ... 29గా ఉన్న కేసులు ఈరోజు 5 కొత్త కేసులతో కలిపి 34 కు చేరాయి.
నరసరావుపేటలో 34కు చేరిన కరోనా కేసులు సంఖ్య