ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో 34కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకూ... 29గా ఉన్న కేసులు ఈరోజు 5 కొత్త కేసులతో కలిపి 34 కు చేరాయి.

By

Published : Apr 22, 2020, 5:13 PM IST

34cases registered in guntur dst narsaraopeta
నరసరావుపేటలో 34కు చేరిన కరోనా కేసులు సంఖ్య

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరుకుంది.పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో ఎవరికైనా కోవిడ్​ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details