దేశంలోని బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్రీయ సామాజిక సమ్రస్త సంఘటన్ (ఆర్ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రాజ్సింగ్ చంద్రవంశీ, జాతీయ బాధ్యుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఆర్ఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంభంపాటి వాసుబాబు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణ కిషోర్, రాష్ట అధ్యక్షుడు బి.కె. మల్లాడి తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాల అభివృద్ధికి కృషి : ఆర్ఎస్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంభంపాటి వాసుబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు రాజ్సింగ్ చంద్రవంశీ, జాతీయ బాధ్యుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.
Rss Sangatan Pramana