ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2020, 5:51 PM IST

ETV Bharat / state

మార్పు మంచికే.. సామాజిక దూరం ఇందుకే!

లాక్​డౌన్​ను పట్టించుకోకుండా.. నిన్నటి వరకు అక్కడ అంతా రద్దీగా కనిపించింది. మార్కెట్​ మార్చితే తీరు మారుతుందని భావించిన అధికారులు.. వేరే ప్రదేశానికి మార్చారు. తీరు మారింది. సామాజిక దూరం అమలైంది.

Practicing social distance at p. gannavaram in east godavari district
Practicing social distance at p. gannavaram in east godavari district

మార్పు మంచికే.. సామాజిక దూరం ఇందుకే!

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించాలని ఎంత చెప్పినా చాలాచోట్ల పెడచెవిన పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం చేపల మార్కెట్​లో నిన్నటి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరకు అధికారులు.. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి మార్కెట్లను వేరే ప్రదేశానికి తరలించగా.. ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. సర్కిళ్లు ఏర్పాటు చేయగా.. ప్రజలు క్యూ పాటిస్తూ నిబంధనలు పాటిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details