ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదు: పోలవరం నిర్వాసితులు

పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ తమకు అందలేదని పోలవరం నిర్వాసితులు అన్నారు. ఈ విషయంపై సీఎం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.

By

Published : Jun 30, 2021, 1:26 PM IST

polavaram Expatriates
పోలవరం నిర్వాసితులు

పునరావాస కేంద్రాలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు గిరిజనులకు న్యాయం చేస్తామన్న జగన్‌ .. ఇవాళ తమ పరిస్థితిపై కనీసం మాట్లాడిన దాఖలాలు లేవని ఆగ్రహించారు. ఇప్పటికైనా సీఎం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details