ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు మళ్లీ మొదలయ్యాయి. గోదావరి ప్రవాహం తగ్గటంతో బోటును బయటకు తీసేందుకు ధర్మాడి బృందం యత్నిస్తోంది.

By

Published : Oct 15, 2019, 4:07 PM IST

బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం

బోటు వెలికితీతకు మళ్లీ సిద్దమైన ధర్మాడి బృందం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం... గోదావరి ప్రవాహం తగ్గటంతో మరోసారి వెలికితీత పనులు ప్రారంభించింది. యంత్రాలతో దేవీపట్నం చేరుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details