ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానమంత్రి కిసాన్ మాన్​ ధన్ ధ్రువపత్రాల పంపిణీ

కేంద్రం ప్రతిపాధించిన ప్రధానమంత్రి కిసాన్ మాన్​ ధన్ యోజన పథకంలో భాగంగా రైతులకు ధ్రువపత్రాలను పంపిణీచేసిన ఎమ్మెల్యే చిట్టిబాబు.

By

Published : Sep 7, 2019, 5:45 PM IST

Updated : Sep 7, 2019, 6:07 PM IST

ఎమ్మెల్యే

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో ప్రధానమంత్రి కిసాన్ మాన్​ ధన్ యోజన పథకంలో భాగంగా రైతు పింఛన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై నమోదు ధ్రువపత్రాలు అందించారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.

Last Updated : Sep 7, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details