ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలు తీస్తున్న అక్రమ రవాణా - mukkolu

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో ఏలేరు పంట కాలువ వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ పంట కాలువ వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది. అక్కడ మట్టిని తరలింపుతో కాలువ లోతు పెరిగి పంటలకు నీరు అందడంలేదు.

అక్రమంగా మట్టి తరలింపు

By

Published : Mar 6, 2019, 5:57 PM IST

అక్రమంగా మట్టి తరలింపు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో ఏలేరు పంట కాలువ వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ పంట కాలువ వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది. అక్కడ మట్టిని తరలింపుతోకాలువ లోతు ఎక్కువైపంటలకు నీరు అందడంలేదు. ఈ వారంలోనే ఈ గోతుల్లో పడి ఓ బాలిక మృతిచెందింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details