ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరిగి పరీక్షలు నిర్వహించాలి: హోమియో వైద్య విద్యార్థులు

రాజమహేంద్రవరంలోని అల్లూరామలింగయ్య హోమియో వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆలస్యం కారణంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

By

Published : Apr 14, 2019, 5:01 PM IST

ఆందోళన చేపట్టిన హోమియో వైద్య విద్యార్థులు

ఆందోళన చేపట్టిన హోమియో వైద్య విద్యార్థులు
ఆలస్యంగా వచ్చారనే కారణంతో... పరీక్షకు అనుమతించకపోవటంతో రాజమహేంద్రవరంలోని అల్లురామలింగయ్య హోమియో వైద్య కళాశాల విద్యార్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. తిరిగి పరీక్ష నిర్వహించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. ఈనెల 15న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా...13 వ తేదీన చేపట్టడం,.. ఆ సమాచారం చివరి నిమిషంలో అందుకున్న విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాలేకపోయామని విద్యార్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details