ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్య తెలుసుకున్నారు... పరిష్కారం చూపారు...

గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలాచోట్ల రోడ్లన్ని బురదమయం అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు స్కూలుకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కానీ, ఆ గ్రామానికి చెందిన యువకులు చేసిన పని అందరికి ఆదర్శప్రాయమైంది.

By

Published : Aug 1, 2019, 12:33 PM IST

రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న యువత

తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామానికి కిలోమీటర్ దూరంలోఉంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా పాడయ్యింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గుర్తించిన గ్రామ యువకులు రహదారిని మరమ్మత్తు చేశారు.యువత చేసిన ఈ పనికి గ్రామస్థలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న యువత

ABOUT THE AUTHOR

...view details