ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాణసంచా పడి అగ్నిప్రమాదం.. పూరిపాక దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో దీపావళి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. పూరిపాకపై తారాజువ్వలు పడి నిప్పంటుకోవటంతో దగ్ధమైంది.

By

Published : Nov 15, 2020, 10:09 AM IST

Published : Nov 15, 2020, 10:09 AM IST

fire accident
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు గ్రామంలో చెరువు సమీపంలోని పూరిపాకపై బాణసంచా పడి నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమి జరగలేదు. అయితే సుమారు లక్ష రూపాయిలు ఆస్తినష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details