ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 24కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 24కు చేరింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు అధికారులు.

By

Published : Apr 19, 2020, 7:09 PM IST

corona positive cases in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో 24కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో గత 8 రోజులుగా నిలకడగా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో 2 రోజుల వ్యవధిలో 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24కు చేరింది. వీరిలో 8 మంది కోలుకున్నారు. జిల్లాలో 8 ప్రాంతాలను రెడ్ జోన్​గా అధికారులు ప్రకటించారు. అక్కడ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details