ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉప్పాడలో భారీ టూనా చేప

By

Published : Feb 17, 2020, 4:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప సందడి చేసింది. జిల్లాలోని భైరవపాలెం రేవులో అరుదైన ఈ భారీ చేప మత్స్యకారులకు చిక్కింది. ఉప్పాడ చేపల రేవులో బహిరంగ వేలం నిర్వహించగా ఓ వ్యాపారి పదివేలకు కొనుగోలు చేశాడు. ఈ భారీ చేపను కేరళకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారి తెలిపాడు.

ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప
ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప

ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప

ABOUT THE AUTHOR

...view details