వేధిస్తున్నారంటూ ఎమ్మార్వోపై వీఆర్వోల ఫిర్యాదు
తమను మానసికంగా హింసిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం తహసీల్దార్ మహేశ్వరి బాయిపై వీఆర్వోలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో షంషేర్కు ఫిర్యాదు లేఖను అందజేశారు. తహసీల్ధార్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మార్వోపై వీఆర్వోలు ఫిర్యాదు