ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. తల్లిని చంపిన తనయుడు

చిత్తూరు జిల్లా రెట్టగుంటలో దారుణం జరిగింది. తల్లిని చంపాడు ఓ కుమారుడు.

By

Published : Aug 9, 2019, 5:49 PM IST

హత్య

తల్లిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రెట్టగుంటలో జరిగింది. జ్యోతి అనే మహిళను కన్నకొడుకే హత్య చేశాడు.

ABOUT THE AUTHOR

...view details