చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని మోడల్ కాలనీ, శ్రీలంక కాలనీలో పోలీసులు దాడులు నిర్వహించారు. 70 మంది అనుమానితులను ప్రశ్నించారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.
కుప్పంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు... 60 బైకులు సీజ్
కుప్పం పట్టణ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులులేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
police seized by 60 vehicles
TAGGED:
police seized by 60 vehicles