ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో తెదేపా అభ్యర్థి రమేశ్​ ప్రచారం

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేశ్ ప్రచారం చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్, బస్టాండ్ పరిసర ప్రాంతాలల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

By

Published : Mar 28, 2019, 2:21 PM IST

మదనపల్లెలో తెదేపా అభ్యర్థి ప్రచారం

మదనపల్లెలో తెదేపా అభ్యర్థి ప్రచారం
చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేశ్ ప్రచారం చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్, బస్టాండ్ పరిసర ప్రాంతాలల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపా ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లెలో తెదేపాను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details