చిత్తూరు నగరానికి చెందిన భాగ్యరాజ్ కుమారుడు మోనిష్రాజు బుధవారం పుట్టినరోజు సందర్భంగా తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3000 ఒకటో పట్టణ సీఐ భాస్కర్రెడ్డికి అందించగా ఆయన ఆపిల్, ఇతర పండ్లను కొనుగోలు చేసి జిల్లా సచివాలయం పరిసరాల్లోని నిరాశ్రయులకు పంచిపెట్టారు.
చిన్న వయసు.. గొప్ప మనసు
లాక్డౌన్ సమయంలో ఆపన్నులు పేదవారి కడపులు నింపుతున్నారు. తన చిట్టి చేతితోనూ సాయమందించాలనుకున్నాడు చిత్తూరుకు చెందిన మోనిష్రాజు. తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3000 ఒకటో పట్టణ సీఐ భాస్కర్రెడ్డికి ఇచ్చాడు. ఆపిల్, ఇతర పండ్లను కొనుగోలు చేసి జిల్లా సచివాలయం పరిసరాల్లోని నిరాశ్రయులకు పంచిపెట్టారు
సీఐకు డబ్బులిస్తున్న మోనిష్