ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాణిపాకం గణనాథుడి ఊరేగింపు.. భారీగా హాజరైన భక్త జనం

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడిని మూషికవాహనంపై మాఢ వీధుల్లో ఊరేగించారు.

By

Published : Sep 6, 2019, 6:24 PM IST

కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం

కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడుని మూషికవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. అర్చకులు స్వామివారిని ఊరేగించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details