ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజగోపురం కూలిన ఘటనలో.. బాధితులకు ఇళ్ల పట్టాలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన 37మంది బాధితులకు... ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పక్కా గృహాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

By

Published : Dec 16, 2020, 7:24 PM IST

Published : Dec 16, 2020, 7:24 PM IST

house lands
ఇళ్ల పట్టాల పంపీణీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో గతంలో రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన బాధితులకు...ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 37మంది బాధితులకు వీటిని అందించారు. స్వామి సన్నిధికి సమీపంలోనే ఈ స్థలాలను కేటాయించారు. అలాగే ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి... మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details