ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిప్పిలివారిపల్లిలో విద్యాదాఘాతంతో యువ రైతు మృతి

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చిప్పిలివారిపల్లిలో జరిగింది. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

By

Published : Jul 28, 2020, 12:08 AM IST

farmer died with current shock
విద్యాదాఘాతంతో యువ రైతు మృతి

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చిప్పిలివారిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో యువ రైతు వెంకటరెడ్డి మృతి చెందాడు. పొలం వద్ద పనలు చేసుకుంటుండగా.. నీటి పంపు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ తగలటంతో.. వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులు రోదించిన తీరు అందరి కంటా కన్నీరు తెప్పించింది.

ABOUT THE AUTHOR

...view details