చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
By
Published : Feb 26, 2019, 3:25 PM IST
స్వామి వారి ఊరేగింపు
స్వామి వారి ఊరేగింపు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలనుఘనంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాంయంత్రం ఉంజల్ సేవ అనంతరం హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించనున్నారు.