చిత్తూరు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
jagan
చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.ఆగిఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొడ్డటంతో ఆరుగురు మృతి చెందారు.ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.