ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాన్ష్ జన్మదినం.. తిరుమలకు సీఎం కుటుంబం

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి విరాళం ఇచ్చారు.

By

Published : Mar 21, 2019, 1:01 PM IST

శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు

శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి విచ్చేశారు. దేవాన్ష్ పేరిట తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 30 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ్డన చేశారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబీకులుతిరుమలలో అన్నదానం చేస్తారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details