చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో చెవిరెడ్డిని గ్రామానికి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.ఈ నెల 19న రీపోలింగ్ నెేపథ్యంలోఎన్.ఆర్.కమ్మపల్లిలోని ఎస్సీ కాలనీలో చెవిరెడ్డి ప్రచారం చేయటానికి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేశారు.దీంతో ఆయనప్రచారం నిలిపివేసి వెనుదిరిగారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతోఘటన స్థలానికి పోలీసుల చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
వెంకటరామాపురంలోని గ్రామస్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారాన్ని చేయటానికి వీల్లేదని అడ్డుకున్నారు.
చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు...ప్రచారం నిలిపివేత