ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన అవసరం''

విద్యార్థులంతా జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకురావటం ద్వారా తాగునీటి సమస్యను అరికట్టవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా అభిప్రాయపడ్డారు.

By

Published : Aug 6, 2019, 3:26 PM IST

awareness_on_water_resources_at_sv_university

జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి

కాంటూర్ బండింగ్, ఇంకుడు గుంతల తవ్వకం తదితర కార్యక్రమాల ద్వారా ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టుకోవచ్చని తిరుపతి నగరపాలలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా చెప్పారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో జలశక్తి అభియాన్ - విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో రెండెకరాల్లో మియావాకీ తరహా అడవుల పెంపకంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలపై విద్యార్థులు తమవంతుగా ప్రచారాలను నిర్వహించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details